హైదరాబాద్

బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలి

          సూర్యాపేట (జనంసాక్షి): ఈ నెల 2న హైదరాబాదులో జరిగే బిసి మహాధర్నాను విజయవంతం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నల్గొండ …

కల్లుగీత కార్మికులకు పెన్షన్ మంజూరు చెయ్యాలి

          ఏటూరునాగారం కల్లుగీత కార్మిక సంఘం ఉపాధక్షులు మెరుగు రఘు గౌడ్ ఆవేదన ఏటూరు నాగారంమార్చి 01 (జనం సాక్షి) .మండల …

అమెరికాను కొల్లగొడుతున్న దేశాలకు డబ్బులివ్వాలా..?: ట్రంప్

న్యూయార్క్(జనంసాక్షి):ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా …

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్..

` ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది శనివారం రాజస్థాన్‌లో అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో …

బెంగాల్‌లో 63 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..!

కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ తర్వాత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. గతేడాది ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సమయంలో …

బతుకులు బుగ్గి

` బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ` ఘటనలో 21మంది మతి…పలువురికి గాయాయాలు ` సామర్లకోట సవిÖపంలోని వేట్ల పాలెం వద్ద ఘటన ` పేలుడు …

ఈ ప్రభుత్వం మీది.. అండగా ఉంటాం

` మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ` బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కుల అందజేత హైదరాబాద్(జనంసాక్షి): ఈ ప్రభుత్వం …

 ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు

` టెహ్రాన్ అంతటా పేలుళ్ల మోత ` ఖమేనీ సహా పలు కీలక నేతల కార్యాలయాల సమీపంలో దాడులు ` పలువురు కీలక సైనిక, ప్రభుత్వాదికారుల మతి …

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ జిల్లా బ్యూరో ఫిబ్రవరి 28 (జనం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎస్సైలు ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనంగా మారింది. మానసిక వత్తుళ్ళ లేక …

పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ

 చేసిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు           పర్వతగిరి ఫిబ్రవరి28 జనం …