హైదరాబాద్

అక్రమ ఇసుక రవాణా విషయాన్ని బయటపెట్టిందనే కక్షతో మహిళపై దాడి యత్నం

పర్వతగిరి మే 21: (జనం సాక్షి): పర్వతగిరి మండలం అన్నారం దూషితాండ గ్రామంలో ఓ మహిళపై దాడి యత్నం జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన …

మాడుగులపల్లిలో మైనర్ల చేతికి ట్రాక్టర్ స్టీరింగ్

మాడుగులపల్లి, మే 21( జనం సాక్షి): మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో నిబంధనలు పూర్తిగా పక్కనబెట్టారు. కనీస వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ బాలురు భారీ …

ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో పోలీసుల ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం

ఉప్పల్ మే 21 ( జనం సాక్షి ):ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “మీ సురక్ష – మీ భద్రతే మా …

సిసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయండి: మాజీ కౌన్సిలర్ బుక్క మహేష్

జడ్చర్ల, మే 20 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 2వ వార్డులో నిలిచిపోయిన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజల ఇబ్బందులను …

తమ్మడపల్లిలో డ్రోన్ కలకలం.. భయభ్రాంతుల్లో గ్రామస్తులు

మర్రిగూడ, మే 20 (జనం సాక్షి): మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఓ డ్రోన్ తక్కువ ఎత్తులో ఎగురుతూ కలకలం రేపింది.ఎరుపు, తెలుపు రంగుల …

సెల్ టవర్ తొలగించాలంటూ ఆందోళన

వరంగల్ ఈస్ట్, మే 20 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని 39 వ డివిజన్ శాఖరాసి కుంట ఏకశిల కాలనీ వద్ద గత 18 సంవత్సరాల క్రితం నిర్మాణం …

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఉక్కుపాదం: ఎమ్మెల్యే గండ్ర

          జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే రైస్ …

భువనగిరి బైపాస్ వద్ద బైక్‌ను ఢీకొన్న లారీ

                మే 20 ( జనం సాక్షి ):యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. …

ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల నిర్లక్ష్యం ఇందుగుల సిసి రోడ్డుపై వాహనదారుల నరకయాతన

          వాటాల మత్తులో అధికారులు దున్నపోతుపై వర్షం చందంగా వ్యవస్థ పత్రికల్లో కథనాలు వచ్చినా కదలని కాంట్రాక్టర్, అధికారులు రోడ్డు మధ్యలోనే …

హావేలి ఘనపూర్ మండల అధ్యక్షులుగా కిరణ్ గౌడ్ నియామకం

మెదక్ మే 20 (జనం సాక్షి)మెదక్ : మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ముత్తాయి కోట గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ …

తాజావార్తలు