హైదరాబాద్

ఉర్కొండ నూతన ఎస్సైగా రమాదేవి నియామకం

ఉర్కొండ మే 27, ( జనం సాక్షి ) ; ఊర్కొండ మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రమాదేవి బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల జరిగిన బదిలీల్లో …

అకాల వర్షాలకు తడిసిన ధాన్యం..

గంభీరావుపేట మే 27 (జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి రోజు కురిసిన అకాల వర్షాలకు రైతన్నలకు శాపంగా మారింది, …

ఉప్పల్ బాగాయత్‌కు అభివృద్ధి మహర్దశ

ఉప్పల్, మే 27 (జనం సాక్షి): హైదరాబాద్ నగర విస్తరణలో కీలకంగా మారుతున్న ప్రాంతాల్లో ఉప్పల్ బాగాయత్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోందని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం …

గ్రామ దీపికల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి- సిఐటియు డిమాండ్

*గ్రామ దీపికలకు కనీస వేతనం రూ.20000లు ఇవ్వాలి *ఉద్యోగ భద్రత కల్పించాలి పెనుబల్లి,మే 26 (జనం సాక్షి ) తమ డిమాండ్ల సాధనకు పెనుబల్లి తాహసిల్దార్ కార్యాలయ …

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సతీష్ నియామకం

నిజామాబాద్ మే 27: జనం సాక్షి బోధన్ పట్టణ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వై సతీష్ కుమార్ …

చిన్నారులకు నరకయాతన

* పానీపూరి తిని 15 మంది చిన్నారులకు అస్వస్థత * ఘటనపై అయిజ పోలీసులు విచారణ రాజోలి/అయిజ, మే 26 (జనంసాక్షి): సరదాగా పానీపూరి తిన్న చిన్నారులకు …

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులతో ట్రాఫిక్ తిప్పలు

  ఉప్పల్, మే 26 (జనం సాక్షి): ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న …

పూడూరు మండలం చన్ గోముల్ గ్రామంలో రోగులపై డాక్టర్ల నిర్లక్ష్యం

సమయపాలన లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టించుకోని ప్రభుత్వం, రోగులపై నిర్లక్ష్యం చేస్తున్న డాక్టర్లు. పూడూర్ 26 జనం సాక్షి: పూడూర్ మండలంలోని చన్ గోముల్ గ్రామంలో …

పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడాలి

బెక్కెం జనార్దన్ అధ్యక్షులు ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సాధన జేఏసీ పిఆర్ఎల్ఐ ను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలి-కృష్ణా నది ఎగువనబ్యారేజీ నిర్మాణం చేపట్టాలి .   …

మహబూబ్ నగర్ లో ఏటీఎం మిషన్ చోరీ

ఎస్‌బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలుఎంతకు తెగించారు ఏకంగా ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు మహబూబ్ నగర్ బ్యూరో మే 26(జనం సాక్షి ):మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ …