హైదరాబాద్

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నిరంజన్‌రెడ్డి ఘన విజయం

` మరోసారి జనంలోకి ‘జనంసాక్షి’ ` కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ` ప్రజానాడి పసిగట్టే పనిలో ‘జనంసాక్షి’ సర్వే ` ఈ నెల 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింపు ` వనపర్తి నియోజకవర్గంలో మొదటిదఫా పూర్తి ` సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్‌ కు 46 ` 49 శాతం ప్రజామద్దతు … వివరాలు

అన్నపై కోపం.. తెలంగాణ పైనా..

` నాడు సమైఖ్య శంఖారావం పూరించిన షర్మిల ఏముఖంతో తెలంగాణ యాత్ర చేస్తారు? ` ఆంధ్రాలో అధికారం పంచుకోవడంలో తలెత్తిన విభేదాలు ` వలస పక్షుల్లా తెలంగాణపై దాడి.. ` నాడు తెలంగాణకు అడ్డం,నిలువు రాజశేఖర్‌రెడ్డి ` కరీంనగర్‌ సభలో సమైక్యవాదిగా ప్రకటించుకున్న రాజశేఖర్‌రెడ్డి ` హైదరాబాద్‌కు రావాలంటే పాస్‌పోర్టులు కావాలన్నారు ` అవి లేకుండానే … వివరాలు

యే దేశ్‌ హమారా.. జాన్‌ ఖూన్‌ కా ఖుర్బానీ దేంగే..

` ఈ దేశం మనది.. దేశం కోసం చివరిరక్తపు బొట్టు, ప్రాణాత్యాగానికైనా సిద్ధం ` మన గంగా జమున తహజీబ్‌ ఎంతో విశిష్టమైనది..ప్రపంచానికే ఆదర్శం ` మైనార్టీల సంక్షేమం కోసం రూ.12వేల కోట్లు కేటాయించాం ` ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): దేశం ప్రమాదంలో పడిరదని, దీనిని కాపాడేందుకు … వివరాలు

విజయవంతంగా కొనసాగుతున్న ‘కంటివెలుగు’

` రాష్ట్రంలో ఇప్పటివరకు 88 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు ` రీడిరగ్‌ అద్దాలు 14 లక్షల 69 వేల 533 మందికి పంపిణీ ` 41 రోజుల్లో సుమారు 88 లక్షల 51 వేల 164 మందికి పరీక్షలు ` లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి హైదరాబాద్‌ (జనంసాక్షి): కంటి సమస్యలతో … వివరాలు

దీక్ష ఇక్కడకాదు..మోదీ ఇంటిముందు చేయండి

` నిరుద్యోగుల విషయంలో భాజపావి దొంగనాటకాలు ` సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాస్తాన్న మోదీ హామీ ఏమైంది? ` ప్రతిపక్షాల విషపు ప్రచారాలను యువత, నిరుద్యోగులు నమ్మొద్దు ` టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజలో బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. ` భారతదేశానికి పరిపాలనలో పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ ` చంటి బిడ్డ నుంచి … వివరాలు

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు

` రాహుల్‌పై వేటును తీవ్రంగా ఖండిరచిన భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ` అనర్హత రాజ్యాంగ దుర్వినియోగం ` మోడీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తీవ్రంగా ఖండిరచారు. ప్రధాని మోదీపాలన ఎమర్జెన్సీని మించిపోతుందని కేసీఆర్‌ మండిపడ్డారు. నేరస్తులు, దగాకోరుల కోసం … వివరాలు

.‘తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌’ పీవీ సతీశ్‌ ఇక లేరు

హైదరాబాద్‌(జనంసాక్షి):  దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వ్యవస్థాపకులు, అందరూ ‘మిల్లెట్‌ మ్యాన్‌’గా పిలిచే పీవీ సతీశ్‌ (77) కన్నుమూశారు.మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత 3 వారాలుగా హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. పాత పంటల పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు కృషిచేసి చిరుధాన్యాల సూరీడుగా సతీశ్‌ మంచి గుర్తింపు పొందారు. … వివరాలు

ఢల్లీి చేరుకున్న కవిత

` నేటి ఈడీ విచారణపై సస్పెన్స్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీకి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు.ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. దిల్లీ మద్యం కేసులో నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసిన విషయం … వివరాలు

అకాల వర్షంతో భారీ పంట నష్టం

` వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలు, పండ్ల తోటలు ` తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు హైదరాబాద్‌(జనంసాక్షి):ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడి వరి పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. … వివరాలు

(టీఎస్‌పీఎస్సీపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం)

హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఐటీ, పురపాలక వాఖ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పేపర్‌ లీకేజీ, పరీక్షల నిర్వహణ, … వివరాలు