హైదరాబాద్
ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక
– నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ హైదరాబాద్,జనవరి 22(జనంసాక్షి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్.పార్థసారథి ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్.. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టనున్నట్లు రాష్ట్ర … వివరాలు
ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే తిరిగికక్కిస్తాం
– ప్రైవేటు స్కూళ్లకు హైకోర్టు హెచ్చరిక హైదరాబాద్,జనవరి 22(జనంసాక్షి): ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే కఠినచర్యలుంటాయని హైకోర్టు హెచ్చరించింది.ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు … వివరాలు
బస్తీ దవాఖానాలకు మహర్దశ
– డయాగ్నోస్టిక్స్ సెంటర్ల ప్రారంభం హైదరాబాద్, జనవరి 22(జనంసాక్షి):హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో డయాగ్నొస్టిక్ మినీ హబ్ లను రాష్ట్ర ¬ంశాఖ మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో పురానాపూల్, పానీ పుర, బర్కాస్ లలో మినీ హబ్ లను మంత్రి ప్రారంభించారు. ఈ … వివరాలు
ధరణిపై స్టే పొడగింపు
హైదరాబాద్,జనవరి 22(జనంసాక్షి): ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టేను జూన్ 21 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్ కు సంబంధించి దాఖలైన ఏడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఒకే … వివరాలు
నీతి ఆయోగ్ సీఎం కేసీఆర్తో భేటి
హైదరాబాద్,జనవరి 22(జనంసాక్షి):నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వయిజర్ రవీంద్ర ప్రతాప్ సింగ్, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజులతో కూడిన బృందం శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ ను కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో ఆర్ అండ్ బి శాఖ మంత్రి … వివరాలు
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్
ఈ డబ్ల్యూ ఎస్ పది శాతం అమలుకు సర్కారు నిర్ణయం సీఎం కేసీఆర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 21 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సవిూక్ష … వివరాలు
కాబోయే సీఎం కేటీఆర్
ముందస్తు శుభాకాంక్షలు : పద్మారావు హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎస్సీఆర్ఈఎస్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ అతి త్వరలో కాబోయే సీఎం కేటీఆర్కు … వివరాలు
కేటీఆర్ సమర్ధుడు
సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి మంత్రి తలసాని హైదరాబాద్జనవరి 20 (జనంసాక్షి): తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ పలువురు తెరాస నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యువనేతకు సీఎం పగ్గాల విషయంలో కొన్నాళ్లుగా అంతర్గతంగా జరిగిన ప్రచారం.. గత కొద్దిరోజులుగా బహిరంగంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని సమర్థిస్తూ తాజాగా … వివరాలు
వ్యాక్సిన్ ల్యాబ్ ఏర్పాటు చేయండి మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబరేటరీని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్కు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే. తారకరామారావు లేఖ రాశారు. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉందని, ప్రతి సంవత్సరం ఆరు బిలియన్ల డోసుల వ్యాక్సిన్లను ఇక్కడి బయోటెక్ కంపెనీలు తయారు చేస్తున్నట్లు … వివరాలు
వ్యాక్సిన్ కోసం బలవంతపెట్టం వ్యాక్సి
తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల హైదరాబాద్,జనవరి 15(జనంసాక్షి): వ్యాక్సిన్ పనిచేస్తుందా? లేదా? అనే ఆందోళన వద్దు. వాక్సిన్ మానవ కల్యాణం కోసమే. భయపడవద్దు. శాస్త్రబద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డీసీజీఐ వాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తొలి టీకాను తానే వేయించుకోనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్పై … వివరాలు