హైదరాబాద్

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి..

ఉపాధి పనులను పరిశీలించిన సర్పంచ్ మహేందర్ రెడ్డి నడికుడ మే 22 (జనం సాక్షి) : నడి కూడ మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ ప్రజలు ఉపాధి …

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

            నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్నెం మల్లారెడ్డి .. నడి కూడ మే 21 (జనం సాక్షి) …

పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత

            జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా వడ్డేపల్లి …

పోచంపల్లి ఇక్కత్‌తో కేన్స్‌లో తెలంగాణ ఔన్నత్యం

            79వ ఫెస్టివల్ డి కేన్స్‌లో రష్మీ ఠాకూర్ అరంగేట్రం భూదాన్ పోచంపల్లి, మే 21 (జనం సాక్షి): ఫెస్టివల్ …

అక్రమ ఇసుక రవాణా విషయాన్ని బయటపెట్టిందనే కక్షతో మహిళపై దాడి యత్నం

పర్వతగిరి మే 21: (జనం సాక్షి): పర్వతగిరి మండలం అన్నారం దూషితాండ గ్రామంలో ఓ మహిళపై దాడి యత్నం జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన …

మాడుగులపల్లిలో మైనర్ల చేతికి ట్రాక్టర్ స్టీరింగ్

మాడుగులపల్లి, మే 21( జనం సాక్షి): మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో నిబంధనలు పూర్తిగా పక్కనబెట్టారు. కనీస వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ బాలురు భారీ …

ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో పోలీసుల ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం

ఉప్పల్ మే 21 ( జనం సాక్షి ):ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “మీ సురక్ష – మీ భద్రతే మా …

సిసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయండి: మాజీ కౌన్సిలర్ బుక్క మహేష్

జడ్చర్ల, మే 20 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 2వ వార్డులో నిలిచిపోయిన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజల ఇబ్బందులను …

తమ్మడపల్లిలో డ్రోన్ కలకలం.. భయభ్రాంతుల్లో గ్రామస్తులు

మర్రిగూడ, మే 20 (జనం సాక్షి): మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఓ డ్రోన్ తక్కువ ఎత్తులో ఎగురుతూ కలకలం రేపింది.ఎరుపు, తెలుపు రంగుల …

సెల్ టవర్ తొలగించాలంటూ ఆందోళన

వరంగల్ ఈస్ట్, మే 20 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని 39 వ డివిజన్ శాఖరాసి కుంట ఏకశిల కాలనీ వద్ద గత 18 సంవత్సరాల క్రితం నిర్మాణం …