హైదరాబాద్

ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి

` ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. …

నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి

` నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి ` నాణేల అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయడమే ` న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ జాతీయ సెమినార్‌ లో …

మంత్రి సురేఖపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

` నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ అబద్దం:కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తనపై …

సిట్‌ ఎదుట వెంటనే లొంగిపోండి

` ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుకు సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ …

ఓటెత్తిన పల్లెలు

` తొలి విడతలో పంచాయితీ ఎన్నికల్లో భారీగా తరలివచ్చి ఓటేసిన గ్రామీణం ` 84.28 శాతం పోలింగ్‌ నమోదు ` యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88% ` …

శభాష్‌ రెేవంత్‌

` గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతంపై సీఎం రేవంత్‌ రెడ్డిని అభినందించిన ఖర్గే, ప్రియాంక ` సదస్సు వివరాలను అగ్రనేతలకు వివరించిన ముఖ్యమంత్రి ` మెస్సీ కార్యక్రమానికి రావాల్సిందిగా …

అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం:బుర్ర దేవేందర్ గౌడ్

      నడికూడ, డిసెంబర్ 11 (జనం సాక్షి):అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నడికూడ మండల కాంగ్రెస్ …

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభం

            రాజన్న సిరిసిల్ల జిల్లా.డిసెంబర్ 11 (జనం సాక్షి): గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా …

లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల దాడిలో బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మృతి

            నూతనకల్ డిసెంబర్ 10 (జనం సాక్షి) రాళ్లు కర్రలతో దాడులకు దిగిన వైనం మరో 15 మందికి తీవ్ర …

పట్టణ సమస్యలు పరిష్కరించండి

        పరకాల, డిసెంబర్ 10 (జనం సాక్షి): పరకాల పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పరకాల పట్టణ కమిటీ కార్యదర్శి …