హైదరాబాద్

13 జిల్లాల్లో పోటాపోటీ పంచాయతీ

              డిసెంబర్ 13 (జనం సాక్షి):తొలి విడత పంచాయతీ  పోరులో గులాబీ దళం హోరెత్తించింది. అధికారపక్షానికి గట్టిపోటీ ఇచ్చింది. …

పంచాయతీ పోరులో ప్రజాపాలనవైపే ప్రజలు

` ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.. ` ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం ` రూ.5లక్షల నష్టపరిహారం చెక్‌ను కుటుంబానికి అందజేసిన మహేష్‌ కుమార్‌ …

యాదవుల హృదయంలో రేవంత్‌ రెడ్డి ఎప్పటికీ నిలిచిపోతారు

` సదర్‌ను తెలంగాణ ప్రభుత్వ పండుగగా గుర్తించడంపై అఖిలేష్‌ యాదవ్‌ హర్షం ` సీఎం రేవంత్‌తో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి భేటి హైదరాబాద్‌(జనంసాక్షి):యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్‌ను …

మెస్సీ`రేవంత్‌ జట్ల మధ్య నేడు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

` హాజరుకానున్న రాహుల్‌ ` నేటి మ్యాచ్‌కు భద్రత కట్టుదిట్టం ` టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలి: సీపీ హైదరాబాద్‌(జనంసాక్షి): ‘మెస్సీ గోట్‌ ఇండియా టూర్‌’ కోసం …

ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం

` పోలవరం`నల్లమల్ల సాగర్‌ లింకు మేమొప్పుకోం ` సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని తెలంగాణ నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్‌ …

‘ఇథనాల్‌’పై తిరగబడ్డ రాజస్థాన్‌ రైతు

దుర్వాసన.. దుర్గంధం.. భూ, జల కాలుష్యం భరించలేం.. రెండేళ్లుగా దండాలూ, దరఖాస్తులు.. సహనం కోల్పోయిన అన్నదాతలు హనుమాన్‌గఢ్‌ జిల్లా రథీఖేడాకు తరలొచ్చిన రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా రైతులు …

ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి

` ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. …

నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి

` నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి ` నాణేల అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయడమే ` న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ జాతీయ సెమినార్‌ లో …

మంత్రి సురేఖపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

` నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ అబద్దం:కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తనపై …

సిట్‌ ఎదుట వెంటనే లొంగిపోండి

` ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుకు సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ …