హైదరాబాద్
మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్ ( జనం సాక్షి ) మూసీ రివర్ ఫ్రoట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే_దేవిరెడ్డి_సుధీర్ రెడ్డి లింగోజిగూడా డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు., వరదనీరు డ్రైన్స్ సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు అధికారులు కాలనీ వాసులచే కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ … వివరాలు
” అన్ని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకి 50 శాతం రాయితీ ఇవ్వాలి – టీయూడబ్ల్యూజే హెచ్ రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టికరణ”
శేరిలింగంపల్లి, జూన్ 25( జనంసాక్షి): ఎలాంటి లాభాపేక్ష, వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా ప్రజా ప్రయోజనాలు, సామాజిక బాధ్యత కోణంలో ముందుకు సాగుతున్న జర్నలిస్టు పిల్లలకు రంగారెడ్డి జిల్లా సహా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికిచెందిన ప్రైవేటు పాఠశాలలోనైనా 50 శాతం రాయితీతో విద్యను అందించాలని, ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక చొరవచూపాలని టీయూడబ్ల్యూజే హెచ్ – … వివరాలు
” అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్టు అక్రిడేషన్ అందుతుంది – టీయూడబ్ల్యూజేహెచ్ – 143″
శేరిలింగంపల్లి, జూన్ 25( జనంసాక్షి): పాత్రికేయ రంగంలో కొనసాగుతూ జర్నలిస్టుల పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్ కు మీడియా అక్రిడేషన్ కార్డు అంది తీరుతుందని టీయూడబ్ల్యూజే హెచ్ -143 రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్, డి పి ఆర్ ఓ, అక్రిడేషన్ కమిటీ సభ్యులతో కలిపి సమావేశం నిర్వహించారు. … వివరాలు
‘కారు’ ను కాదని… కాషాయం గూటికి( తెరాసను వీడి నేడే భాజపా లో చేరుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి
శేరిలింగంపల్లి, జోన్ 25( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధి టిఆర్ఎస్ పార్టీలో ఎంతో చురుకైన కార్యకర్త, నాయకురాలిగా పేరును సపాదించుకుని స్థానికంగా మంచి నేతగా గుర్తింపు తెచ్చుకోవడమేగాకుండా ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా పనిచేసిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తెరాసను వీడి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి … వివరాలు
మద్యానికి బానిసైన వారికి ప్రత్యేక చికిత్స.
మద్యము,మత్తు పదార్థాలకు బానిస అయిన వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని నెస్ట్ రిహబిలెషన్ సెంటర్ ఫౌండర్ సత్యమూర్తి మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రసూన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మద్యము,మత్తు పదార్థాలకు బానిసైన వారిని కొన్ని వారాల పాటు తమ సెంటర్ లో ఉంచి నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వారికి ప్రత్యేక చికిత్స అందిస్తూ కుటుంబ … వివరాలు
యాప్రాల్ లో పర్యటించిన ఎమ్మెల్యే
నేరెడ్ మెట్ డివిజన్ యాప్రాల్ లోని ఎస్ ఎస్ ఎంక్లేవ్ లో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి తో కలిసి పర్యటించారు. యాప్రాల్ ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలని.రోడ్లు,డ్రైనేజీ, వీధి దీపాలు,మంచి నీటి పైప్ లైన్లు, పార్క్ ల అభివృద్ధి తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. దశలవారీగా అన్ని సమస్యలు … వివరాలు
. విద్యార్థులు బాగా చదువుకొని తల్లి తండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలి :తాడేపల్లి రమా సత్యనారాయణ
మీర్పేట్ ప్రాథమిక ఉన్నత పాఠశాల యందునోటు పుస్తకాల వితరణ ఎల్బీ నగర్ (జనం సాక్షి ) విద్యార్థులు బాగా చదువుకొని తల్లి తండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని తాడేపల్లి రమా సత్యనారాయణ అన్నారు. శనివారము తాడేపల్లి రమా సత్యనారాయణ సేవాసమితి* సహకారం తో సుబ్రమణ్య ఈశ్వర రాజు జ్ఞాపకార్థం , మీర్పేట్ ప్రభుత్వ పాఠశాలలో … వివరాలు
వై. సతీష్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన : లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై. సతీష్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుక్రవారం నాడు లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు కలిసి బొకే అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసిన. సందర్భంగా ముద్రబోయిన శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తెరాస పార్టీలో కష్టపడిన వారికి … వివరాలు
ఘనంగా విజయశాంతి పుట్టిన రోజు వేడుకలు.
బిజెపి జాతీయ నాయకురాలు,మాజీ ఎంపీ విజయశాంతి పుట్టిన రోజు సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ ఆధ్వర్యంలో ఉప్పరి గూడలోని వాత్సల్య సింధు (నిరాశ్రీత బాలుర వసతి గృహము)లో పిల్లలతో కలిసి విజయశాంతి భోజనం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో ఆమె పాల్గొని అనాధ పిల్లల మధ్య … వివరాలు
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి.
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిస్క రించాలని మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఆర్ కె నగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు.వెంటనే స్పందించిన ఆయన మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ జిహెచ్ఎంసి,జలమండలి, శానిటేషన్ అధికారులతో కలిసి పర్యటించారు.కాలనిలో పెండింగ్ లో ఉన్న రోడ్లు,పార్క్,డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని,సీనియర్ సిటిజన్స్ రీడింగ్ … వివరాలు