హైదరాబాద్

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఉర్కొండ మే 26, ( జనం సాక్షి ) ; ఊర్కోండ మండల పరిధిలో జిన్నింగ్ మిల్ సమీపంలో జడ్చర్ల – కోదాడ రహదారిపై ఉదయం గుర్తుతెలియని …

మద్యం ధరలు పెంచొద్దు

జనం సాక్షి 26మద్యం ధరలు పెంచవద్దని మద్యం ప్రియుల పేరుతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌కు రాసిన వినతిపత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కేవలం …

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

                బక్రీద్ సందర్భంగా గోవుల కుర్బానీ వద్దు.. హిందువుల మనోభావాలను గౌరవిద్దాం మునుగోడు నియోజకవర్గ మైనార్టీ సంఘము …

ప్రైవేటు స్కూల్స్ వసూలు చేస్తున్న ఫీజుల దోపిడిని నియంత్రించే చర్యలు చేపట్టాలి.

        జిల్లాలో మౌలిక సదుపాయాలు లేని ప్రైవేటు పాఠశాలల రికగ్నైజేషన్ పర్మిషన్ రద్దు చేయాలి. ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు. గద్వాల నడిగడ్డ,మే …

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ లను

              ఒకే కుల జనాభాగా ప్రభుత్వం ప్రకటించాలని ఈనెల 31న విశ్వకర్మ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన విశ్వకర్మ జేఏసీ …

మే 31న కావేరమ్మపేటలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం

జడ్చర్ల, మే 25 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మపేటలో వెలసిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీ (ఆదివారం) శ్రీవల్లి దేవసేన …

అహంకారంగా వ్యవహరిస్తే అధికారం దింపడం ఖాయం – బుగ్గవీటి సరళ

            పెన్షన్ ల కోసం పోటెత్తిన లబ్ధిదారులు…. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహాధర్నా… ఖమ్మం, (జనంసాక్షి) …

జిహెచ్ఎంసి సూపర్వైజర్ల సమస్యలను పరిష్కరించండి

హయత్ నగర్, మే 25 (జనం సాక్షి)ఈనెల 29న ఎల్బీనగర్ జోనల్ కమీషనర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని, సూపర్వైజర్ల సమస్యలను పరిష్కరించాలని నాగోల్ …

ఉప్పల్ వేంకటేశ్వర కాలనీకి డ్రైనేజీ సమస్య నుంచి శాశ్వత విముక్తి

            రూ.60 లక్షలతో కొత్త భూగర్భ మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ …

తెలుగు మీడియా సంస్థలకు బండి సంజయ్ నోటీసులు

మే 25 (జనం సాక్షి):పోక్సో కేసులో తన పేరు ఉపయోగించి.. తన పరువుకు భంగం కలిగించారంటూ తెలుగు మీడియా సంస్థలకు, డిజిటల్‌ మీడియాకు, యూట్యూబర్లకు, పలు పార్టీల …