హైదరాబాద్

వేములవాడ రాజన్న ఆలయ ప్రధాన ద్వారం మూసివేత

           వేములవాడ టౌన్‌  నవంబర్ 12(జనంసాక్షి):      దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న …

ఫారెస్ట్‌ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్‌ ఎటాక్‌

          నవంబర్ 12(జనంసాక్షి)కొల్లాపూర్: అడవులను నరికడమే కాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన తమ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై నాగర్‌కర్నూల్‌ జిల్లా ఫారెస్ట్‌ …

సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ

          నవంబర్ 12(జనంసాక్షి): : సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం సృష్టించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బీదర్‌ హైవేపై ఒక లారీని …

జనంసాక్షి ఎగ్జిట్‌ పోల్స్‌లో జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌దే..

హైదరాబాద్‌ (జనంసాక్షి) : విశ్వసనీయతకు మారుపేరైన జనంసాక్షి సర్వే సంస్థ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించింది. ఇందులోనూ కాంగ్రెస్‌ ముందంజలోనే ఉంది. …

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్

        నవంబర్ 10(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు …

ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు

          నవంబర్ 11(జనంసాక్షి):హైదరాబాద్‌: ప్రకృతి కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో …

దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి

          ఉర్కొండ నవంబర్ 08, ( జనం సాక్షి ) ;నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ …

విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….

            రంగారెడ్డి జిల్లా, నవంబర్ 8 (జనం సాక్షి) మర్రిగూడ మండలం లోని అజిలాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్, …

వందేమాతరం పై పట్టింపు లేని మండల పరిషత్ అధికారులు…

        గంభీరావుపేట నవంబర్ 07 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు మరియు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో వందేమాతరం రచించి …

రాష్ట్రంలో మరో ప్రమాదం

          నవంబర్ 7 (జనం సాక్షి)  తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కారును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో …