హైదరాబాద్

జయహో హైడ్రా..

` 60 ఏళ్లుగా చెరబట్టిన సర్కారుభూములకు విముక్తి ` ఎల్లారెడ్డిగూడలో పార్క్‌ ఆక్రమణలు తొలగించిన హైడ్రా హైదరాబాద్‌(జనంసాక్షి): మధురానగర్‌ మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో పార్క్‌ …

607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌

` వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ జారీ …

తొలి అడుగు వేశాం

` అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లాతో ప్రభాని మోదీ సంభాషణ ` ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తోందని, ఒక్క రోజులో 16 …

జూరాలకు ఢోకాలేదు

` తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం ` ఇరిగేషన్‌ శాఖను భ్రష్టు పట్టించిన కేసీఆర్‌ ` ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోని నాటి పాలకులు ` జూరాల ప్రాజెక్టును సందర్శించిన …

తెలంగాణలో 44 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 44 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ జితేందర్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వై.నాగేశ్వరరావు (ఏసీపీ సీసీఎస్‌ సైబరాబాద్‌), ఆకుల చంద్రశేఖర్‌ …

ప్రపంచనగరాలతో హైదరాబాద్‌ పోటీ

` బీజేపీ తెలంగాణకు చేసిందేమిటీ? – రైజింగ్‌ తెలంగాణ-2047 లక్ష్యంతో ముందుకు ` ఎన్ని ఆటంకాలు ఎదురైన కంచ గచ్చిబౌలి అభివృద్ధి ఆగదు ` అక్కడ కొత్త …

విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!

అహ్మదాబాద్‌ ( జనం సాక్షి) : అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం పై టాటా గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక …

విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు

విజయవాడ( జనం సాక్షి):ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా రూ. 2 లక్షల …

పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురుదెబ్బ.. మరో కేసులో ఊరట

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో …

హుజూర్ నగర్, కోదాడలో రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన

హైదరాబాద్ (జనంసాక్షి) : రేపు జనపహాడ్, బెట్టెతండాలో జరుగుతున్న ఎల్ఐ పనులను పరిశీలించడానికి హెలికాప్టర్‌లో రానున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలంలోని ఆర్ …