హైదరాబాద్

రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం

` మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపణ ` 4 లక్షల కోట్ల విలువచేసే భూమికి రెక్కలు ` భూములపై వాలిపోతున్న రేవంత్‌ ముఠా ` నన్ను అరెస్ట్‌ …

శపథం చేసిన మావోయిస్టులు.. 23న భారత్ బంద్

జనంసాక్షి వెబ్ డెస్క్ : మారేడుమల్లి ఎన్కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది. నిరాయుధులైన మాడ్వి హిడ్మా రాజేల …

సీనియర్ మేట్లను అసిస్టెంట్లుగా గుర్తించాలని

            మునిపల్లి, నవంబర్ 21( జనం సాక్షి) వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింలు ఉపాధి హామీ లో …

చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

          సదాశివపేట నవంబర్21(జనం సాక్షి)మండల స్థాయి చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం మండల స్థాయి చెకుముకి …

బిఆర్ఎస్ నాయకుడు మృతి… ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళులు

            సదాశివపేట నవంబర్21(జనం సాక్షి)మండల పరిధి ఆరూర్ గ్రామ మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పట్లోల బస్వరాజు గత …

ఎన్నారైలకు అండగా అడ్వైజరీ కమిటీ

          నవంబర్ 20(జనంసాక్షి):గల్ఫ్‌ కార్మికులు, ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణవా సులకు ఎన్నారై అడ్వైజరీ కమిటీ అన్ని రకాలుగా అండగా …

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

              వేములవాడ రూరల్, నవంబర్ 20(జనంసాక్షి): అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను …

నిఖత్‌ జరీన్‌కు స్వర్ణం

` వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌లో గోల్డ్‌ మెడల్‌ కైవసం ` ఫైనల్లో చైనీస్‌ తైపీకి చెందిన జువాన్‌ యి గువోపై గెలుపు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత బాక్సింగ్‌ స్టార్‌, తెలంగాణ …

గవర్నర్‌,రాష్ట్రపతులకు గడువు విధించలేం

` పెండిరగ్‌ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో నిర్ధిష్ట కాలపరిమితి విధించటం తగదు ` బిల్లును నిరవధికంగా నిలిపివేసే అధికారం గవర్నర్‌కు కూడా లేదు ` సుప్రీంకోర్టు …

ఇంటలీజెన్స్‌ సిటీగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ పెట్టుబడులకు వేదికగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి ` తెలంగాణ నార్త్‌ ఈస్ట్‌ టెక్నో కల్చరల్‌ ఫెస్టివల్‌ ప్రారంభం హైదరాబాద్‌: పెట్టుబడులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని, తాము …