హైదరాబాద్
అబ్దుల్లాపూర్మెట్ ఘటనలో మరొకరు మృతి
హైదరాబాద్,డిసెంబర్2(జనంసాక్షి): గత నెల 4న అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ కె. చంద్రయ్య(52) కంచన్బాగ్లోని అపోలో డీఆర్టీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 28 రోజులుగా ఆస్పత్రిలోని బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన సమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఒక్కసారిగా మాట పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు … వివరాలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో జర్నలిస్టులు
ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటిన విూడియా ప్రతినిధులు హైదరాబాద్,డిసెంబర్2(జనంసాక్షి): గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడవిూ, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. పలువురు జర్నలిస్టులు ఇందులో పాల్గొని మొక్కలునాటారు. ఈ కార్యక్రమానికి విూడియా అకాడవిూ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు … వివరాలు
నాంపల్లిలో వ్యక్తి వీరంగం
ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి హైదరాబాద్,డిసెంబర్2(జనంసాక్షి): ఓ వాహనదారుడు ట్రాఫిక్ పోలీస్ పై దాడి చేసిన సంఘటన నాంపల్లి తాజ్ ఐలాండ్ చౌరస్తాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. దీంతో ట్రాఫిక్ పోలీస్ తన కెమెరాతో ఫోటో తీశాడు. వెంటనే జాకీర్ గమనించి యూ టర్న్ … వివరాలు
ఛార్జీల మోత!
– కి.విూ రూ.20పైసలు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు – అర్థరాత్రి నుంచి అమల్లోకి – ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం – బస్ పాస్ ధరలకూ రెక్కలు – పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు పెనుభారం హైదరాబాద్, డిసెంబర్2(జనంసాక్షి) : నేటి నుంచి ఆర్టీసీ ఛార్జీల మోతమోగనుంది. బస్సు ఎక్కితే జేబులు గుల్ల కావాల్సిందే. … వివరాలు
కేసీఆర్ స్పందించాలి.. మహేందర్రెడ్డి రాజీనామా చేయాలి
హైదరాబాద్: వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం డాక్టర్ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. డీజీపీ మహేందర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. మహిళల భద్రత కోసం … వివరాలు
ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ ‘ఆత్మీయ’ సమావేశం
సెప్టెంబర్ నెల జీతాలు రేపటిలోగా చెల్లించాలని ఆదేశం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు సమ్మె కాలంలో జీతం చెల్లింపుకు హామీ మహిళా కార్మికుల సమస్యల పరిష్కారానికి మానిటరింగ్ సెల్ సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగులకు రూ. లక్ష ఎక్స్గ్రేషియా, ఉద్యోగం హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమావేశం ముగిసింది. ప్రగతిభవన్లో … వివరాలు
ఆర్టీసీ కార్మికులకుఆర్టీసీ కార్మికులకు .గ్రాండ్ వెల్కమ్..
– షరతుల్లేవు.. విధుల్లో చేరండి.. – వంద శాతం మీరు మా బిడ్డలే.. – యూనియన్లను నమ్మి మోసపోయారు – ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉండదు.. – సీనియర్ ఉద్యోగులతో సమావేశం – మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్టీసీలో లేదా ప్రభుత్వ ఉద్యోగం – సంస్థకు రూ.100 కోట్ల ప్రభుత్వ సాయం హైదరాబాద్,నవంబర్ 28(జనంసాక్షి):ఆర్టీసీ కార్మికులకు … వివరాలు
విధుల్లో చేరేందుకు కండిషన్లు పెట్టం:సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రేపు(శుక్రవారం) విధుల్లో సంతోషంగా చేరాలని ఆదేశించారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరొచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్ ప్రయాణికులపై భారం మోపారు. టిక్కెట్ చార్జీలు పెంచారు. కిలోమీటర్కు 20 పైసలు పెంచుతున్నట్టు తెలిపారు. పెంచిన చార్జీలు సోమవారం నుంచి … వివరాలు
సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేం
– హైకోర్టుకు మరోసారి స్పష్టంచేసిన ప్రభుత్వం – జీతాలివ్వకపోవటం చట్టవిరుద్ధమన్న కార్మిక సంఘాల తరపు న్యాయవాది – విచారణ డిసెంబర్ 4కు వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్, నవంబర్27(జనం సాక్షి) : ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది. పేమెంట్ ఆఫ్ వేజెస్ … వివరాలు
కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన
– విధుల్లోకి చేరేందుకు డిపోల వద్ద బారులు – బస్సులు బయటకు రాకుండా అడ్డగింత – అడ్డుకున్న పోలీసులు.. కార్మికుల అరెస్ట్ హైదరాబాద్, నవంబర్27(జనం సాక్షి) : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకు పోరాటం కొనసాగుతోంది. విధుల్లోకి చేర్చుకోవాలని డిపోల ఎదుట కార్మికులు రెండో రోజు బుధవారం ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్దకు కార్మికులు … వివరాలు