అధికారంతోనే మహిళలకు గుర్తింపు లభిస్తుంది
– పురందేశ్వరి
హైదరాబాద్ : అధికారంతోనే మహిళలకు గుర్తింపు లభిస్తుందని కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. నగరంలో లయన్స క్లబ్ ఏర్పాటు చేసిన అఖిల భారతీయ లయన్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన& ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలకు గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు జరిగితే రాజకీయరంగంలో కూడా మహిళలు రాణించగలరని అభిప్రాయపడ్డారు.