కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శాఖలు కేటాయించారు. పాత మంత్రుల్లో కొందరికి శాఖలను మార్పు చేశారు. శాఖల కేటాయింపు వివరాలు….

సల్మాన్‌ ఖుర్షీద్‌- విదేశీ వ్యవహారాల శాఖ

అశ్వినీకుమార్‌- న్యాయశాఖ

అజయ్‌ మాకెన్‌ – పట్టణ, పేదరిక నిర్మూలన

దిన్షా పటేల్‌- గనుల శాఖ

పళ్లం రాజు- మానవ వనరుల అభివృద్ధి శాఖ

హరీష్‌ రావత్‌- జల వనరుల శాఖ

చంద్రేశ్‌కుమార్‌- సాంస్కృతిక శాఖ

వీరప్పమొయిలీ- పెట్రోలియం శాఖ

జ్యోతిరాదిత్య సింధియా- విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి

జైపాల్‌రెడ్డి – శాస్త్ర సాంకేతిక శాఖ

పవన్‌కుమార్‌ బన్సల్‌- రైల్వే శాఖ

సచిన్‌ పైలట్‌- కార్పొరేట్‌

తారిఖ్‌ అన్వర్‌-వ్యవసాయ శాఖ సహాయ మంత్రి

రహ్మాన్‌ ఖాన్‌ – మైనార్టీ సంక్షేమ శాఖ

సర్వే సత్యనారాయణ- రైల్వే సహాయ మంత్రి

పురందేశ్వరి- వాణిజ్య, పరిశ్రమల శాఖ

బలరాంనాయక్‌- గిరిజన శాఖ

కిల్లికృపారాణి- వైద్య, ఆరోగ్యసహాయ మంత్రి