లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.
ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.