సెప్టెంబర్‌ 5న ఢిల్లీకి వెళ్లనున్నా కేసీఆర్‌

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లనున్నారు. సెప్టెంబర్‌ 5న ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తతారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి కేసీఆర్‌ ఢిల్లీ  వెళ్తున్నారు అన్ని సమాచారం.