స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 30 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతుండగా నిఫ్టీ ఐదు పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 30 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతుండగా నిఫ్టీ ఐదు పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.