అంబులెన్స్లో భారీగా ఆయుధాల తరలింపు
మహారాష్ట్ర,(జనంసాక్షి): గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్లో భారీగా తరలిస్తున్న ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల తరలింపు వ్యవహారంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మాజీ జడ్పీటీసీ బండోపంత్, మెడికల్ ఆఫీసర్ మహేందర్ కార్ప, డ్రైవర్ షిండేను గడ్చిరోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.