అఅధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్య

మంత్రి
న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఈ భేటీలో చర్చ జరగనున్నట్టు సమాచారం. ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి ఆజాద్‌తో భేటీ అయి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు.
ధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి