అగ్గిపెట్టెల కర్మాగారంలో అగ్నిప్రమాదం

తమిళనాడు,(జనంసాక్షి): తమిళనాడులోని అగ్గిపెట్టెల పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మహిళలు సజీవ దహనమైనట్లు సమాచారం. విరుదునగర్‌ జిల్లా కోవిల్‌ పట్టిలో ఉన్న అగ్గిపెట్టెల కర్మాగారంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.