అద్వాని ఉంటి ముందు మైడి అభిమానుల ధర్నా

న్యూఢిల్లీ: గుజరాత్‌ సీఎం నరేంద్రమోడి అభిమానులు బీజేపీ సీనాయర్‌ నేత ఎల్‌కే అద్వాని ఇంటి ముందు ధర్నాకు దిగారు. మోడీకి అనుకూలంగా, అద్వానీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2014లో పార్టీ విజయం సాధించాలంటే మోడినీ ప్రాధాన పాత్రధారునిగా ఉపయోగించుకోవాలని డిమాండ్‌ చేశారు.