అద్వానీతో భేటీ కానున్న గుజరాత్‌ సీఎం మోడీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: బీజేపీ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో గుజరాత్‌ సీఎం, ఆ పార్టీ సీనియర్‌ నేత నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. సమావేశంలో ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరి ఇతర రాజకీయ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.