అద్వానీని కలిసిన గుజరాత్‌ సీఎం మోడీ

న్యూఢల్లీి, (జనంసాక్షి):  బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీ ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. 2014 లో కాంగ్రెస్‌ ఓడిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది.