అద్వానీని కలిసిన సీనియర్‌ నేతలు

న్యూఢిల్లీ, (జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీని శాంతింపజేసేందుకు భాజపా సీనియర్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, బల్‌బీర్‌ పుంజ్‌, మురళీధరరావు ఈ ఉదయం అద్వానీని కలిశారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు.