అభిషేక్ శుక్లాకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ఢల్లీి, జనంసాక్షి: స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ స్నేహితుడు అభిషేక్ శుక్లాకు న్యాయస్ధానం బెయిల్ మంజూరు చేసివది. ఈవెంట్ మేనేజర్ అయిన శుక్లా సాయంతో పోలీసులు శ్రీశాంత్ సంబంధించిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. శుక్లాను నిన్న అరెస్టు చేయగా ఈ రోజు బెయిల్ లభించింది.