అమర్‌నాథ్‌ యాత్రకు పెరిగిన భక్తుల రద్దీ

జమ్మూకాశ్మీర్‌,(జనంసాక్షి): అమర్‌నాథ్‌ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం అమర్‌నాథ్‌ వెళ్లే యాత్రికుల తక్షణం అనుమతి ఇస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది.