అరెపల్లి లో సీసీ రోడ్,డ్రైనేజీ పనులు ప్రారంభం

హుస్నాబాద్ పట్టణంలోని అరెపల్లి 8వ వార్డ్ లో కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు మరియు మురికి కాలువల పనులను ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్మన్ ఆకుల రజిత వెంకన్న,వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వారితోపాటు మున్సిపల్ ఏఈ సాయి ప్రణీత్,కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్,భాగ్యరెడ్డి,కో అప్షన్ సభ్యులు కాశబోయిన లలిత,శంకర్ రెడ్డి,యాదవ సంఘము అధ్యక్షులు గొర్ల కొమురయ్య, గొర్రెల పెంపకందారుల సంఘము అధ్యక్షులు కాశబోయిన సంపత్,మాజీ వార్డ్ మెంబర్ కాశబోయిన రవీందర్, కాశబోయిన మల్లేశం, గొర్ల లింగయ్య,సాయిలు,వేంకటమల్లు,రాజయ్య,రవి, వార్డ్ సభ్యులు,మున్సిపల్ సిబ్బంది పాల్గోన్నారు