అర్హులైన జర్నలిస్ట్ లకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలి.

దేవరుప్పుల, ఫిబ్రవరి20(జనం సాక్షి):* వర్కింగ్ జర్నలిస్టులకు ఫ్లాట్స్,రెండు పడక గదుల ఇండ్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు దేవరుప్పుల వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు జాల రమేష్, ప్రధాన కార్యదర్శి ఎస్.బిక్షపతి, సీనియర్ పాత్రికేయుల ఆధ్వర్యంలో ‘జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య’కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు అర్హత గలవారికి ఫ్లాట్స్,రెండు పడకల గదుల కేటాయించాలని వారు కోరారు