ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దురుద్దేశపూరితంగా పిటిషన్‌ దాఖలైనట్లు భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. నిజానిజాలు, అన్ని అంశాలు పరిగణలోకి తీసుఉన్న తర్వాతే పిటిషను కొట్టివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. గతంలో సీవీసీ కేసులో తీర్పు ఆధారంగా పిటిషనర్లకు కోర్టు రూ. 50 వేల జరిమానా విధించింది.