ఆక్టోబర్‌ 1న ఢిల్లీలో తృణమూల్‌ నిరసన

ఢిల్లీ: అక్టోబర్‌ 1న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టనున్న ప్రదర్శనకు తానే నాయకత్వం వహించనున్నట్లు పశ్ఛిమబెంగాల్‌ ముక్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.