ఆజాద్తో అరగంటకుపైగా సీఎం చర్చలు
న్యూఢిల్లీ : రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ కొనసాగింది. కళంకిత మంత్రులు, మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై ఆజాద్తో సీఎం చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ సాయంత్రం హైదరాబాద్ తిరిగిరానున్నారు.