ఆజాద్‌తో కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

ఢిల్లీ : కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి ఎస్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి పలువురు అధిష్ఠాన పెద్దలతో భేటీ అవుతున్నారు.