ఆజాద్తో డీఎన్ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకులు, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్తో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భేటీ అయ్యారు. తెలంగాణ అంశంతో పాటు పలు రాజకీయ అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకులు, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్తో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భేటీ అయ్యారు. తెలంగాణ అంశంతో పాటు పలు రాజకీయ అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.