ఆజాద్‌తో భేటీ కానున్న సీఎం, బొత్స

న్యూఢిల్లీ: ఈ రోజు రాత్రి 7 గం.లకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలు , కళంకిత మంత్రుల అంశంపై ఈ భేటీలో చర్చించనున్నారు.