ఆజాద్‌తో ముగిసిన ముఖ్యమంత్రి సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కళంకిత మంత్రులు, పార్టీ వ్యవహారాలపై చర్చించారు.