ఆజాద్తో రెండు గంటలపాటు సీఎం భేటీ
ఢల్లీి : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు గులాం నబీ ఆజాద్తో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలపాటు చర్చలు జరిపారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు. పీసీసీ కార్యవర్గం కూర్పు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వారు చర్చించినట్లు సమాచారం.