ఆజాద్ను కలవనున్న బొత్స సత్యనారాయణ
న్యూఢల్లీి,(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హస్తిన చేరుకున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్తో భేటీ అవుతారు. డీఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్ వ్యవహారం, రాష్ట్రంలో పార్టీ పరిస్ధితులపై బొత్స ఈ సందర్భంగా ఆజాద్తో చర్చించనున్నారు.