ఆటో-కారు డీ : పలువురికి గాయాలు

జనగామ,మే21(జ‌నం సాక్షి): రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో ఆటో -కారు ఢీ కొన్న ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ప్రముఖ టీవీ యాంకర్‌ మొహమ్మద్‌ కయిమ్‌ (లోబో) తో పాటు, ఆటోలో ప్రయాణిస్తున్న 7 గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరనిని వెంటనే పోలీసులు జనగాం  ఏరియ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.