ఆటో, లారీ ఢీ: 8మంది విద్యార్థులు మృతి

తమిళనాడు : పుదుకోట్టయ్‌లో ఆటో, మినీలారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది విద్యార్థులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.