ఆమ్‌ ఆద్మీ పోస్టర్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఏఏపీ) పోస్టర్‌పై కాంగ్రెష్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవినీతిపరులకు ఓటెస్తే అత్యాచారాలు కొనసాగుతాయి. అని ఏఏపీ పోస్టర్‌లో ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఏఏపీ పోస్టర్లపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యాచార ఘటనలను కేజ్రీవాల్‌ రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్‌ మండిపడింది. రాజకీయాల్లో పరిణితి అవసరమని బీజేపీ పేర్కొంది. పోస్టర్‌లోని కేజ్రీవాల్‌ సమర్థించారు.