ఆర్గానిక్ ఉత్పత్తులపై అధిక దిగుబడి : అవగాహన సదస్సు.

ఆర్గానిక్ ఉత్పత్తులపై అధిక దిగుబడి : అవగాహన సదస్సు.

ఖమ్మం .తిరుమలాయపాలెం (సెప్టెంబర్ 30) జనం సాక్షి. సహస్ర వారి ఆర్గానిక్ ఉత్పత్తులు పై అధిక దిగుబడి పొందవచ్చని జోనల్ మేనేజర్ స్వరూప్ రెడ్డి . ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జోజులరావుపేట గ్రామంలో రైతు సదస్సు మీటింగులో రైతులకు ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం పై అవగాహన పెంచడం జరిగింది. ఏరియా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్గానిక్ ఉత్పత్తులైన జోడి, పోశకు, నూట్రి, సెజ్ రైతు సోదరులకు అందుబాటులో లభించనున్నాయి అని. తెలిపారు.