ఆర్థిక మంత్రితో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.