ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్షకు బయలుదేరిన కొండమల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం

ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్షకు బయలుదేరిన కొండమల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శనివారం నాడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్షకు భారీగా తరలి వెళ్లిన కొండమల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల కోసం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ ఇందిరాపార్క్ దగ్గర నిర్వహిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్షకు కొండమల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం నుండి భారీగా తరలివెళ్లిన ఆర్యవైశ్య సంఘం నాయకులు,యువకులు.ఈ కార్యక్రమంలో వూరె జనార్ధన్, గౌరు వెంకటేశ్వర్లు, చందా ధనుంజయ, మిర్యాల శ్రీనివాసులు, బూరుగు హరి ప్రసాద్, ముచ్చర్ల కర్ణాకర్, అంకిశెట్టి శేఖర్, కొత్త వెంకటేశ్వర్లు,దొడ్డి కృష్ణయ్య, మారం వెంకన్న, గౌరు గోపాల్, బచ్చు శ్రీనివాస్, సోమా జగన్, అలంపల్లి ధనయ్య, బొడ్డు కృష్ణయ్య, గుమ్మడవల్లి జనార్దన్, కండె శ్రీనివాస్, కలకొండ శ్రీనివాస్, అంజన్ కుమార్,బండారు లక్ష్మణ్ తదితరులు వెళ్లారు.