ఆర్య వైశ్య మహా గర్జనకు తరలిన దౌల్తాబాద్ ఆర్యవైశ్యులు.

ఆర్య వైశ్య మహా గర్జనకు తరలిన దౌల్తాబాద్ ఆర్యవైశ్యులు.

దౌల్తాబాద్ సెప్టెంబర్30,జనం సాక్షి.

హైదరాబాదులో జరిగే ఆర్యవైశ్య మహా గర్జనకు దౌల్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ ధర్నా కార్యక్రమానికి దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు పబ్బ అశోక్ గుప్తా,పట్టణ అధ్యక్షుడు గంప రవి, మహిళా మండల అధ్యక్షురాలు పద్మ,వార్డ్ మెంబర్ మా శెట్టి నరేష్, నవ్య, శ్రావణ్ కుమార్ , శ్రీరామ్ శ్రీనివాస్, ,గంపసతీష్,ఆంజనేయులు,ఆర్య వైశ్యసంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.