ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఏమీ లేదు : రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఏమీ లేదని బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. మోడీ విషయంలో పునరాలోచించకూడదన్న యోచనలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు తెలుస్తుంది.