ఆర్‌కామ్‌తో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఒప్పందం

న్యూఢల్లీి : మెబైల్‌ టవర్లు వినియోగించుకునేందుకు అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌తో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 12 వేల కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది.