ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

దిల్లీ(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు (ూనీనితిజీ ఉజీనిటష్ట్రతి జీటఎతిబిబివట బినీ ష్ట్రనీబజూతిబిజీశ్రీ). ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సర్‌ గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆమె పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడిరచారు. వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రమే ఆమె ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.