ఇండో నేపాల్‌ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ : బుద్ధగయలో ఈరోజు ఉదయం చోటుచేసుకున్న వరస బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశ సరిహద్ధుల్లోనూ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇండో నేపాల్‌ సరిహద్దు వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.