ఇంధనం మరియు పర్యావరణ పరిరక్షణ అంశాలపై భారత పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరై చర్చల్లో పాల్గొన్నాను

ఢిల్లీలో భారత పార్లమెంటులో,నార్వేదేశానికి చెందిన పార్లమెంటు సభ్యుల బృందంతో
👉ఇంధనం మరియు పర్యావరణ పరిరక్షణ రంగాలలో భారతదేశం మరియు నార్వేదేశం పరస్పర సహకారాన్ని మెరుగుపరచడంపై చర్చలు జరిగాయి.
👉భారత్, నార్వే దేశాల నుంచి ఒక్కో దేశం నుంచి 15 మంది ఎంపీలు చర్చల్లో పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ