ఇజ్రాయిల్ లో బరాక్ 8 క్షిపణిని పరీక్షలు

35tsm9tbభారత్‌ ఇజ్రాయిల్ సంయుక్తంగా ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి చేస్తున్న లేటెస్ట్‌ బరాక్ 8 క్షిపణిని ఈ నెలాఖరులో పరీక్షించనున్నారు. బరాక్ శ్రేణిలో ఇప్పుడు తాజాగా అభివృద్ధి చేస్తున్నది 8వ తరం క్షిపణి. ఇజ్రాయిల్ లో క్షిపణి పరీక్షలు జరగనున్నాయి. ఈ టెస్ట్‌లు విజయవంతమైతే భారత్‌ జలాల్లో యుద్ధనౌకపై నుంచి ఈ మిస్సైల్‌కు తుది పరీక్షలు జరపాలనే ఆలోచలో ఉన్నారు శాస్త్రవేత్తలు.