ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నారాయణమూర్తి

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ బోర్డులోకి నారాయణమూర్తి తిరిగి వచ్చారు. అయన్ను ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బోర్డు సభ్యులు ఎన్నుకున్నారు. ఐదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నారాయణమూర్తి పనిచేయనున్నారు. ఇన్ఫోసిస్‌ నుంచి ఏడాదికి ఒక్క రూపాయి గౌరవ వేతనం తీసుకోనున్నాసఱ. 2011లో ఇన్ఫోసిస్‌ బోర్డు నుంచి నారాయణమూర్తి తప్పుకున్నారు.