ఇవాళ, రేపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పర్యటన

న్యూఢల్లీి, (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తారని అధికారులు వెల్లడిరచారు. ముంబై, పుణెల్లో జరిగే పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. షిర్డీ సాయిబాబాను కూడా రాష్ట్రపతి  దర్శించుకోనున్నారు.