ఈనెలాఖరులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తా : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ : ఈనెలాఖరులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు.