ఈసీని కలిసిన కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కాంగ్రెస్‌ నేతలు నేడు ఎన్నికల కమిషనర్‌ను కలిశారు.