ఈ రోజు అత్యవసర సమావేశంకానున్న ఏఐసీసీ

ఢిల్లీ, జనంసాక్షి: ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ అత్యవసర సమావేశం కానుంది. ఛత్తీస్‌గఢ్‌ ఘటన నేపథ్యలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం.