ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి

శ్రీనగర్‌,(జనంసాక్షి): శ్రీనగర్‌ పట్టణంలో ఉగ్రవాదుల దారుణానికి తెగబడ్డారు. పోలీసులపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.