ఉత్తరాఖండ్‌ వరద ప్రాంతాల్లో నేడు రాహుల్‌ పర్యటన

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేడు ఉత్తరాఖండ్‌ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.