ఉత్తరాఖండ్‌ సహాయచర్యలపై ఎస్‌డీఎం కార్యాలయంలో

ఉన్నతస్థాయి సమీక్ష

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయచర్యలపై ఢిల్లీలోని ఎస్‌డీఎంఏ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, ఐటీబీపీ, అధికారులతో ఉత్తరాఖండ్‌ నోడల్‌ అధికారి వి.కె. దుగ్గల్‌ భేటీ కానున్నారు.